కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాను కేంద్రమంత్రిననే విషయాన్ని మరిచిపోయి ఏపీ రాష్ట్రానికి ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నీతిఆయోగ్ బృందాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఏపీకి చెందిన అంశాలపై మాట్లాడటంపై మండిపడ్డారు. దీనిని టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. వెంకయ్యనాయుడు విభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. Read Full Story Here.
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
> వెంకయ్యనాయుడు విభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు!
ReplyDeleteవిభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం ఒకటి ఎవరన్నా చేయాలా? కళ్ళూ చెవులూ ఉన్నవాళ్ళకి అది తెలియని విషయమా?
>వెంకయ్యనాయుడు ఆంధ్రా తరపున మాట్లాడకూడదా?
ఏమో! ప్రపంచంలో అందరూ ఒక్క తెలంగాణా తరపున మాట్లాడటమే బాధ్యతగా జన్మించారని అనుకుంటున్నారేమో!
అయినా మన వెంకయ్యగారివి శుష్కప్రియాలూ - శూన్యహస్తాలూ అన్నసంగతి ఎవరికి తెలియదూ అని!
హోదాపై వెనక్కు తగ్గంఏపీకి స్పెషల్ స్టేటస్ అంశంలో కేంద్రం వెనక్కి తగ్గలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేకంగా సాయం అందించడం, పరిశ్రమలకు రాయితీలపై.. నీతి ఆయోగ్
ReplyDelete