దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ సాధించిన ఘనవిజయం వెనక పైకి కనిపించని అంశం ఒకటి ఉంది. బీజేపీకి చెందిన కొందరు కరుడుగట్టిన కార్యకర్తలు, మంచి మంచి ఉద్యోగాలలో ఉన్న మోదీ వీరాభిమానులు ఎక్కడెక్కడినుంచో వచ్చి రఘునందన్ రావు విజయంకోసం విపరీతంగా కష్టపడ్డారు. పోలింగ్కు వారం-పది రోజులముందునుంచి దుబ్బాకలోనే ఫంక్షన్ హాల్స్లో మకాం వేసి నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ వెళ్ళి రాత్రింబవళ్ళూ కష్టపడి ప్రచారం చేశారు. స్థానికంగా, బీజేపీ నేత జితేందర్ రెడ్డి వారిని సమన్వయం చేసుకుంటూ వారికి కావలసిన వసతి సౌకర్యాలను సమకూర్చారు. అలా రఘునందన్ రావు విజయం - వెనక వివిధ ప్రాంతాలనుంచి వచ్చి సైలెంట్గా పనిచేసుకెళ్ళిన ఈ కరుడుగట్టిన కార్యకర్తల పాత్రకూడా ఉంది. వీళ్ళను పోల్ మేనేజిమెంట్ పరిభాషలో చెప్పాలంటే ఫుట్ సోల్జర్స్ అంటారు... పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides