అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ సమయం ఉండగా రానున్న ప్రభుత్వంగురించి అప్పుడే ఊహాగానం చేయటం తొందరపాటు(టూ ఎర్లీ) అనిపించినా ప్రస్తుత పరిస్థితులు అలా ఆలోచించేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. దీనికిగానూ ముందు కేసీఆర్ ప్రభుత్వ పాలనను, తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పనితీరు అంశాలను ఒకసారి బేరీజు వేయాలి. Read Full Story here
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
Comments
Post a Comment