ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్ .
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి
ReplyDeletewish you the same
ReplyDeleteరాధికగారూ, మల్లిశ్రీగారూ, అజ్ఞాతగారూ, కృతజ్ఞతలు.
ReplyDeletehappy new year
ReplyDeleteమాలాకుమార్ గారికి,
ReplyDeleteమీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, కృతజ్ఞతలు.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి
ReplyDelete