మొత్తానికి దోబోచులాట ముగిసింది. అస్పష్టత తొలగిపోయింది. ఫిరాయింపులు జరిగిపోయాయి. అయితే ఈ ఐదుగురు ప్రజాప్రతినిధులూ వైసీపీనుంచి టీడీపీలోకి ఎందుకు ఫిరాయించారనేదానిపై మాత్రం స్పష్టత రాలేదు. మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. స్థూలంగా చూస్తే, ప్రతిపక్షం నుంచి అధికారపార్టీలోకి ప్రజాప్రతినిధులు ఫిరాయించటం సర్వసాధారణంగా జరిగే రివాజే.To Read Full Story, Click Here.
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides