ఎన్టీఆర్
జీవితం
ఆధారంగా
మూడు-నాలుగు
బయోపిక్లు రూపొందబోతున్నాయన్న
వార్తలతో
ఆయన పేరు మళ్ళీ ఒక్కసారిగా
కేంద్రబిందువు అయిన సంగతి
తెలిసిందే.
మరోవైపు
తమిళనాడులో ఎంజీఆర్ జీవితం
ఆధారంగా కూడా తాజాగా ఒక
చలనచిత్రం ప్రారంభమైంది.
ఈ
సందర్భంగా వీరిరువురి
జీవితాలమధ్య పోలిక రావటం
అనివార్యం.
అయితే,
తమిళనాడు
రాజకీయాలను దగ్గరనుంచి చూసిన
తెలుగువారందరికీ,
ఎంజీఆర్...
రామారావుకంటే
ఎన్నోరెట్లు పాపులర్ నేత
అన్న సంగతి తెలిసిందే.
రామారావు
జీవితంలో బ్రహ్మాండమైన
విజయాలవంటి ఉత్థానాలతోబాటు,
ఘోర
పరాజయాలు,
వెన్నుపోట్లు
వంటి పతనాలు కూడా ఉన్నాయి.
ఇక
ఆయన చరమాంకం అయితే ఒక నల్లటి
మచ్చగా మిగిలిపోయిన సంగతి
తెలిసిందే.
సొంతవాళ్ళే
వెన్నుపోటు పొడిచి గద్దెనుంచి
తనను దించేశారన్న మానసికక్షోభతోనే
ఎన్టీఆర్ ప్రాణాలు విడిచారు.
ఎంజీఆర్
పరిస్థితి అలాకాదు…To Read Full Article, Click Here
ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్ .
Comments
Post a Comment