గత
25-30
సంవత్సరాలలో
అభివృద్ధి చెందిన టెక్నాలజీ
-
అంతకు
ముందు 100
సంవత్సరాల
కాలం మొత్తంలో జరిగిన అభివృద్ధి
చెందినదానికంటే ఎన్నో రెట్లు
ఎక్కువన్న సంగతి తెలిసిందే.
ఇలా
శరవేగంతో మారిపోతున్న
టెక్నాలజీతో ఎన్నోరకాల
కొత్తఉద్యోగాలు,
వ్యాపారాలు,
ఉపాధిమార్గాలు
పుట్టుకురావటం,
కొంతకాలం
రాజ్యమేలిన తర్వాత అంతే వేగంగా
మాయమైపోవటం కూడా జరుగుతోంది.
1980, 1990 దశకాలలో
వీడియో పార్లర్,
ఎస్టీడీ
బూత్ వ్యాపారాలు ఎంత జోరుగా
సాగేవో అందరికీ గుర్తుండే
ఉంటుంది.
క్రమక్రమంగా
అవి అదృశ్యమైపోయ్యాయి.
అదే
కోవలో,
ఆ
అదృశ్యమైపోతున్న జాబితాలోకి
తాజాగా ఇంటర్నెట్ కేఫ్ లు
వచ్చి చేరాయి.To Read Full Story, Click Here!
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
Comments
Post a Comment