నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides
సదరు విద్యుత్ ఉద్యోగులు ఆంధ్రులు. వారిని రిలీవ్ చేయడం వల్ల తెలంగాణా రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ నష్టం లేదు సరికదా లాభమే. తెలంగాణా ఉద్యోగులు కోరుతున్నది కూడా అదే కనుక తెలంగాణా ప్రభుత్వ చర్య ప్రజాభీష్టానికి అనుగుణమని తెలుస్తుంది.
ReplyDeleteజై గారూ! వివాదాలవల్ల ఇరురాష్ట్రాల ప్రజలూ నష్టపోతున్నారన్నది ఈ ఆర్టికల్కు తీసుకున్న లైన్. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలలో ఎక్కువ నష్టపోయిన రాష్ట్రం ఏదని మీ ఉద్దేశ్యం? obviousగా తెలంగాణకే నష్టం అని చెబుతారు. కొద్దిగా objectiveగా చెప్పటానికి ట్రై చెయ్యండి.
ReplyDeleteతేజస్వి గారూ మీరు మాట్లాడుతున్నది ఉద్యోగుల విభజన గురించేనా?
Deleteఆంద్ర అధికారులకు తెలంగాణాలో పదవులు కట్టపెట్టడం మన ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక వారిని ఆంధ్రకు బదిలీ చేయడం మంచిదే. ఇందుకు తెలంగాణా ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే.