ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్ .
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides
సదరు విద్యుత్ ఉద్యోగులు ఆంధ్రులు. వారిని రిలీవ్ చేయడం వల్ల తెలంగాణా రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ నష్టం లేదు సరికదా లాభమే. తెలంగాణా ఉద్యోగులు కోరుతున్నది కూడా అదే కనుక తెలంగాణా ప్రభుత్వ చర్య ప్రజాభీష్టానికి అనుగుణమని తెలుస్తుంది.
ReplyDeleteజై గారూ! వివాదాలవల్ల ఇరురాష్ట్రాల ప్రజలూ నష్టపోతున్నారన్నది ఈ ఆర్టికల్కు తీసుకున్న లైన్. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలలో ఎక్కువ నష్టపోయిన రాష్ట్రం ఏదని మీ ఉద్దేశ్యం? obviousగా తెలంగాణకే నష్టం అని చెబుతారు. కొద్దిగా objectiveగా చెప్పటానికి ట్రై చెయ్యండి.
ReplyDeleteతేజస్వి గారూ మీరు మాట్లాడుతున్నది ఉద్యోగుల విభజన గురించేనా?
Deleteఆంద్ర అధికారులకు తెలంగాణాలో పదవులు కట్టపెట్టడం మన ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక వారిని ఆంధ్రకు బదిలీ చేయడం మంచిదే. ఇందుకు తెలంగాణా ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే.