కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
"కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు"
ReplyDeleteధమ్కీ= బెదిరింపు కనుక తగలదు ఢక్కా అనబోయి ధమ్కీ అన్నట్టున్నారు
అవునండి. Thank you. పొరబడ్డాను. సరిచేశాను.
Deleteఊరందరిది ఒక దారి ఉలిపికట్టెది మరోదారి
ReplyDeleteశర్మగారూ, మీ వ్యాఖ్య అర్థం కాలేదు. వీలైతే వివరించగలరు. Thank you. 🙂
Delete
Deleteహైదరాబాద్ ప్రజలంతా ఒకలా మాటాడుతుంటే నారాయణ గారొక్కడు వేరుగా మాటాడుతున్నాడన్నదే ఆ సామెతకి అర్ధమండి.
Okay. Thank you sir for your clarification. నేను మీ బ్లాగ్ అభిమానిని. 🙂
DeleteThanbk you sir
Deleteఆ నారాయణకు kcr కంటే bjp అంటే ఎక్కువ అసహ్యం. ఆదన్నమాట విషయం!
ReplyDeleteయువకుడు అయిన తేజస్వి యాదవ్ ని ఎదుర్కోవడానికే అంత మంది మహామహులు పోరాడి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచారు. మరి KCR అంటే మాటలా?
ReplyDelete