బిగ్
బాస్ రెండో సీజన్ మొదలైనప్పుడు
కొద్ది రోజులపాటు నానిని
జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చి
పెదవి విరిచారు చాలామంది.
నానికూడా
తొలినాళ్ళలో కొద్దిగా బెరుకుగానే
కనిపించాడు. తన
సహజమైన ఆత్మవిశ్వాసం కనిపించలేదు.
కానీ
మెల్లగా పుంజుకున్నాడు.
వారం
ముగియగానే వీకెండ్ లో వచ్చి,
ఆ
వారమంతా హౌస్ లో జరిగిన సంఘటనలను
విశ్లేషించటంలో,
సభ్యులు
వ్యక్తిగత పనితీరు,
ప్రవర్తనను
అంచనా వేయటంలో మంచి పరిణతి
ప్రదర్శించి అందరినీ
ఆకట్టుకున్నాడు. ఇక
అక్కడనుంచి అతను ఎక్కడా
తడబడలేదు. బ్రహ్మాండంగా
షోను నడిపించారు.
తప్పులు
చేసిన ఇంటి సభ్యులను గట్టిగా
మందలించారు. సలహాలు,
సూచనలు
చక్కగా ఇచ్చాడు.Click Here to Read the Full Story...
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
Comments
Post a Comment