ప్రపంచ
తెలుగు మహాసభల పుణ్యమా అని
తెలుగు భాషపై విస్తృతంగా
చర్చజరగటం,
ప్రాధాన్యత
పెరగటం మంచి పరిణామాలే.
కానీ
ఏలినవారు
తెలుగుభాషకు సంబంధించిన
ఒక అతి ముఖ్యమైన కోణాన్ని
నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఇందుగలడందులేడన్నట్లుగా
కంప్యూటర్ లు అన్నిచోట్లా
వ్యాపించిఉన్న ప్రస్తుత
తరుణంలో కంప్యూటర్లలో తెలుగు
భాష
వాడకంపై అత్యధికశాతం
ప్రజలలో(విద్యావంతులలోనే)
నెలకొని
ఉన్న అజ్ఞానాన్ని తొలగించి
సులభంగా,
విస్తృతంగా
ఉపయోగించేదిశగా తెలుగు
రాష్ట్రాల ప్రభుత్వాలు
చర్యలు తీసుకోవటంలేదు... To Read Full Article, Click Here.
ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్ .
Comments
Post a Comment