గత మూడు రోజుల పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు మరో తప్పటడుగు వేస్తున్నట్లే కనబడుతోంది. 1999లోగానీ, 2014లోగానీ తనకు అండగా నిలబడింది కాపులేనంటూ చెప్పుకోస్తూనే తన అనాలోచిత నిర్ణయాలతో గణనీయసంఖ్యలో ఉన్న ఓట్లు ఉన్న ఆ సామాజికవర్గాన్ని చేజార్చుకునేటట్లు కనిపిస్తున్నాయి. To Read Full Story, Click Here.
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...
why you are diverting to another page?it is not right to send visitor to some other page!
ReplyDelete