నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని
రామోజీ జగన్ని ఆదరించినా...హామీ ఇచ్చినా అంత కంటే ఆత్మ వంచన మరోకటి ఉండదు...రామోజీని అధః పాతాళానికి తొక్కడానికి రాజశేకర్ రెడ్డి చేయని ప్రయత్నం లెదు!!పైగా అవినీతి పై యుద్ధం చేశ్తాం అని రోజూ డప్పు కొట్టుకునే ఈనాడుకి...అంత కంటే దిగజారుడు తనం మరోకటి ఉండదు...అవినీతి కేసుల్లో ఉన్న వాళ్ళ పై విచారణ వేగవంతం చేయాలన్న డిమాండ్ అన్ని వర్గాల ప్రజల్లో ఎప్పటి నుండో వినపడుతూనే ఉంది....విచ్చల విడి అవినీతి కి పాల్పడి పళ్ళు ఇకలిస్తూ..జనానికి చేతులు ఊపుతూ..పదుల సంఖ్య లో వాహనాల్లో.. జనాల్లో తిరుగుతున్న నాయకుల్ని చూసి జనం ఊడికెత్తి పోతున్నారు...
ReplyDelete